www.adilabadyatra.com

Connecting adilabad to the globe.

  • Home
  • Blog
  • News zone
  • Nirmal Tour
  • Contact Us

our site visitors hit counter

ఆదివాసీ పోరుబిడ్డ భీం!


అక్టోబర్ 29 కొమురం భీం వర్థంతి
భారతదేశ చరిత్రలో ఆధిపత్యం, అణచివేతలకు వ్యతిరేకంగా తొట్టతొలిగా ఆయు ధంపట్టి పోరాడిన ఘనత ఆదివాసులదే. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటాల్లో ఆదివాసుల పాత్ర అనన్యమైనది. ఆంగ్లేయుల రాకకు పూర్వమే మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణలోని ఆదివాసీ ప్రాంతాలను కలుపుతూ క్రీ.శ.1240-1749 మధ్య కాలంలో ‘గోండ్వానా’ ఆదివాసీ రాజ్యం విలసిల్లిందన్నది చరిత్ర. ఆంగ్లేయుల ప్రవేశంతో ఆది వాసీ తెగల స్థితిగతులు మరింత దుర్భరమయ్యాయి.
తరతరాలుగా అడవిపై సర్వహక్కులను అనుభవించిన ఆదివాసీలు ఆంగ్లేయుల వలస పాలనలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కోల్పోయి సొంత భూమిలో పరాయివారయ్యారు. బ్రిటిష్ తెల్లదొరల, నిజాం సేనల దమననీతికి వ్యతిరేకంగా 1836 నుంచి 1860 వరకూ రాంజీగోండు నాయకత్వంలో ఆదివాసీలు వీరోచితంగా పోరాడారు. రాంజీ గోండు పోరాటవారసత్వానికి ప్రతీకగా, 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, కరిమెరి తాలూకా, సంకేపల్లి కుగ్రామంలో కొమురం చిన్నూ, మోహినీబాయి దంపతులకు కొమురం భీం జన్మించాడు. 15వ ఏట అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రిని కోల్పోయి కుటుంబంతో సహా కొమురం భీం తన మకాంను సర్ధాపూర్‌కు మార్చాడు. అటవీ అధికారులు, భూస్వాములు కలిసి జోడెన్‌ఘాట్ ప్రాంతంలోని ఇళ్ళను, పంటలను ధ్వంసం చేశారు.
సిద్ధికీ అనే జాగీర్‌దార్‌ను హత్యచేసి, ఐదేళ్ల పాటు అసోం రాష్ట్రంలో తలదాచుకున్న కొమురం భీం తేయాకు, కాఫీ తోటల్లో కార్మిక ఉద్యమాల్లో కరకుదేరాడు. ఆంగ్లేయులతో కలిసి నైజాం నవాబు సాగిస్తున్న ఆగడాలను మిత్రుడు కొమురం సూరు ద్వారా తెలుసుకుని తిరిగి జోడెన్‌ఘాట్ చేరుకున్నాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లోని 12 గ్రామాల యువకులను కూడగట్టి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జోడెన్‌ఘాట్‌ను స్వతంత్ర ‘గోండురాజ్యం’గా ప్రకటించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు పెద్దల సలహా మేరకు, ఆదివాసీల కోర్కెలను అర్జీగా తయారు చేసి హైదరాబాద్‌లో నవాబును కలవడానికి చేసిన ప్రయత్నం విఫలంకావడంతో జోడెన్‌ఘాట్ కేంద్రంగా నిజాం సైన్యంపై గెరిల్లా యుద్ధాన్ని ప్రకటించాడు. కొమురం ప్రధాన అనుచరులు కొమురం సూరు, లచ్చుపటేల్‌లను సైన్యం నిర్బంధించింది. కొరియర్ కుర్దుపటేల్ అందించిన సమాచారంతో నిజాం సైనికులు జోడెన్‌ఘాట్ గుట్టల్లోని కొమురం భీం స్థావరాలను చుట్టుముట్టారు. 1940 సెప్టెంబర్ 1 ఆశ్వీయుజ మాసం, శుద్ధ పౌర్ణమి నాడు నిజాం సైనికులతో వీరోచితంగా పోరాడుతూ కొమురం నేలకొరిగాడు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి ఆదివాసీల స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం అమరుడైన కొమురం భీం వర్థంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం ఆదివాసీలను వంచించడమే! ...more

మన జిల్లా సంస్కృతి

మన జిల్లా సాంప్రదాయం

Coming Soon..

PRESS NOTES

  • Eenadu(26/11/2011)
  • Eenadu(15/12/2011)

KALLUR SAIBABA

రాష్టంలోని ప్రసిద్ది చెందిన సాయిబాబా దేవాలయాలలోని మన జిల్లాలో కల్లూర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయం ఒకటి. ఈ ఆలయం కొండ పైన చాల విశాలంగా నిర్మించబడినది. పాలరాతి తో వెలిసిన సాయి మూర్తి విగ్రహం బక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది.జిల్లాలోని తప్పక చూడవలసిన ఆలయాలల్లో ఈ దేవాలయం ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇక్కడ నిత్యం సాయి నామస్మరనంతో ఆద్యాత్మికత పరిడవిల్లుతుంది..ప్రతి గురువారం సాయి కి ప్రత్యెక పూజలు నిర్వహించబడతాయి.ఈ ఆలయం నిర్మల్ నుండి భైంసా వెళ్ళే జాతీయ రహదారి మద్యలో దిలవార్పూర్ దాటగానే కల్లూర్ గ్రామం లో కుడివైపునకు ఉంటుంది.
Click hear for Photo Gallery

VISITORS CHOICE

  • Visitors Guest Book
  • Visitors articles

ADVT ZONE

ADVT ZONE

advt hear

EDUCATIONAL ZONE

  • Schools
  • Intermediat Colleges
  • Degree Colleges
  • PG Colleges
  • Engineering Colleges
  • Medical Colleges
  • Computer Institutions

POLICE & SECURITY

  • Police stations & Importent phone numbers

కడెం ప్రాజెక్ట్

advt hear

పచ్చని పొలాలు..ప్రకృతి అందాలు..ఎత్తైన కొండలు..జలపాతాలల జాలువారే నీళ్ళు కాశ్మీరమ అనిపించే పొగమంచు..నిండు కుండ లాంటి నీటిలో షికారు..అందాలన్నీ ఇక్కడే ఆవిష్కృతం అయినట్లుగా అబ్బుర పరుస్తాయి కడెం ప్రాజెక్ట్ పరిసరాలు.ఈ అద్బుతాలన్ని పర్యాటకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి.మల్లి మల్లి వచ్చి అందాలను వీక్సిన్చేల మంత్రం ముగ్దులను చేస్తాయి.ప్రాజెక్ట్ పరిసరాలు అందాలకు నెలవుగా ఉంటాయి. సూర్యోదయం సుర్యస్తామాన సమయాలలో ప్రత్యెక అందాలు కనువిందు చేస్తాయి. ప్రాజెక్ట్ లో బోటు షికారు అయితే కొత్త హుశారునిస్తోంది.

advt hear

advt hear

DEDICATED THIS SITE TO T.G

DEVOTIONAL PLACES

  • Basar Saraswathi Temple
  • Jainath Temple
  • Wadyal Yellamma Temple
  • Ponkal Venkateshwara Swami
  • Adelli Pochemma
  • Bhurugupalli Shivallayam
  • Kadile Papa Harishwaralayam
  • Sirichelime Temple
  • Laxettipet Church
  • Gudem Satyanarayana Swami
  • Sadalpur Temple
  • Pendalvada Temple
  • Gopal Krishan Matam
  • Bhadi Temple
  • Vigneshwaralayam, Asifabad
Click hear for view more..

POPULAR JATARAS

  • Nagoba Jatara, Keslapur
  • Anjaneyaswami Jatara, Darmaram

ఒక్క సారి తెలుసుకోండి ..!!

  • పోరాటాల పురిటి గడ్డ..నిర్మల్
  • నిజాం గుండెల్లో నిద్ర పోయిన కొమురం భీం
  • మన జిల్లా శిలల ఖిల్లా
  • నిర్మల్..ఒక వైవిధ్య పట్టణం
  • జీవ వైవిద్యానికి రాష్టంలోనే పుట్టినిల్లు మన జిల్లా
  • ఇంద్రవెల్లి : విప్లవాల పాలవెల్లి

PHOTO GALLERY

  • Laxmanchanda Mandal Devotional & Other attractions

WATERFALLS & NIRMAL TOUR

  • Kuntala Waterfall
  • Pochera Waterfall
  • Hills & Rivers
  • Nirmal Toys
  • Nirmal Paintings
  • Nirmal Forts
  • Nirmal Toys Workshop

Quick Tour

PROJECTS

  • Kadam Project
  • Sriramsagar Project
  • Swarna Project
  • Sadarmatt Anicut
  • Siddhapur Vaagu
  • Sathnala Reservoir

WILDLIFE SANCTUARIES

  • Kawal Wildlife Sanctuary
  • Pranahitha Wildlife Sanctuary
  • Sivaram Wildlife Sanctuary

DISTRICT OVERVIEW

  • AGRICLUTURE
  • INDUSTRIES
  • MANDALS AND VILLEGES
  • IRRIGATION
  • ELECTRICITY
  • HEALTH SERVICES
  • ROADS
  • CLIMATE
  • BOUNDARIES
  • HILLS AND RIVERS

ARTS & CULTURE

  • తెనుగుపల్లె 'ఫరానా'..సామల సదా శివ
  • The dancing duo Raja and Radha Reddy
  • Dhokra metal craft, Adilabad

మన జిల్లా ఒడిలో అదిరేటి అందాలు


మన ఆదిలాబాద్ జిలాలో అడవిమాటున ఉన్న ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందులని చేస్తాయి. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, వాగులు, వంకలు లోయలు ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన సుందర జలపాతాలు మది దోచేస్తాయి. కాని జిల్లాలో కుంటాల పోచ్చేర జలపాతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాని బాహ్య ప్రపంచానికి ఎరుగని మరెన్నో అద్బుతమైన ప్రకృతి అందాలు ఇప్పటికి మన ఆదిలాబాద్ జిల్లాలో అడవుల మాటున దాగి ఉన్నాయి. ఏజెన్సి లోని తిర్యాని, నార్నూర్, జైనూర్, ఆసిఫాబాద్ సిర్పూర్ (యు)మండలాల్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లో బారి బండ రాళ్ళు.శిలల మద్య ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాల మద్య జాలువారే సుందర జలపాతాలు చూపరులకు కనువిన్దుని చేస్తాయి. సెలయేటి గలగలలు..పక్షుల కిలకిల రాగాలు పచ్చని దట్టమైన అడవులు పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తాయి.
జైనూర్ మండలం మారుమూల గ్రామమైన అడ్డేసార గ్రామా శివారులో బండ రాళ్ళ మద్య పారుతున్న సెలయేటి నీటి దృశ్యాలు..పాలరాతిని తలపించే శిలలు కలిగిన బండరాళ్ళు చుపరులని అబ్బుర పరుస్తాయి. జలపాతానికి వెళ్ళాలంటే జైనూర్ మండల కేంద్రం నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్ళే రహదారి గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతకుముందు ఆ రహదారి పొడవున బూసిమెట్ట గ్రామ పోలిమేరలోని ఉన్న దట్టమైన అడవులు, ఘాట్ రహదారి అందాలు పర్యాటకుల మనసుని దోచేస్తాయి.
ఇదే మండలం లోని పానపటార్ గ్రామ సమీపంలోని పారకప్పి జలపాతంలో పాటు గూడమామడ,దబోలి శివారు ప్రాంతంలో కొక్కర్ కసా జలపాతం దృశ్యాలు చుపరులని మంత్రముగ్డులని చేస్తాయి.

తిర్యాని మండలంలోని పంగిడి మాదర గ్రామా పంచాయితీ పరిదిలో వర్షాకాలంలో వరద ఉద్రుతికి జాలువారే చింతలమాదర జలపాతం నీటి దృశ్యాలు కనువిందు చేస్తాయి.చుట్టూ పంట పొలాలు,పచ్చదనం పరుచుకున్న అడవులు,పక్షుల కుహు కుహు రాగాలు వినసొంపుగా ఆనందాన్ని పంచుకుంటాయి.బాహ్య ప్రపంచానికి ఎరుగని జలపాతాన్ని చూడాలంటే ఆసిఫాబాద్ నుంచి రోమ్పల్లికి వెళ్ళే బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది.చింతలమాదిరి గ్రామంలో బస్సు దిగి ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కిలోమీటరు కాలినడక ప్రయాణించాల్సి ఉంటుంది.గ్రామం నుంచి అక్కడికి వేలాలంటే రహదారి సౌకర్యం పోలంగాట్లమద్య నడుచుకుంటూ ప్రకృతి అందాలను తిలకిస్తూ వెళ్తుంటే ఆహ్లాదకర వాతావరణం మనస్సు పరవసిన్చేలా చేస్తుంది.

Click hear for view more..

INDUSTRIES

  • Sirpur Paper Mills Limited
  • సిరుల మాగని మన సింగరేణి.

ఘన చరిత్ర కలిగిన మన రుయ్యాడి పీరిలు

Ruyyadi is an one of the Village in Talamadugu Mandal , Adilabad District , Andhra Pradesh State . Ruyyadi is 2.5 km distance from its Mandal Main Town Talamadugu . Ruyyadi is 13.8 km distance from its District Main City Adilabad . And 251 km distance from its State Main City Hyderabad.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సవార్లపండగని మన ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు గ్రామాల్లో కుల, మత బేదం లేకుండా బక్తి శ్రద్దలతో జరుపుకొనే ఈ పండగకు రాష్టం నలుమూలలనుండి బక్తులు వస్తుంటారు. ముస్లిం ప్రవక్త మహమద్ హజ్రత్ హుస్సేన్ సాజిత్ అనే కలీపా స్ముర్థి కోసం ఈ పండగను నిర్వహిస్తారు. హుస్సేన్ హుస్సేన్ గా హిందువులు ఆశన్న ఊసన్నలుగా పిలుచుకుంటూ మొక్కులు పెడతారు. తొమ్మిది రోజులు ఎంతో ఉసాహంగా సవార్లను ఆట పాటలతో కొలిచి పదో రోజు ఎంతో దుఖసాగరంలో పీరిలను వాగుకు తీసుకెళతారు. ప్రత్యెక పూజ కార్యక్రమాలతో పండగను ముగిస్తారు..
మన జిలాల్లోని తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు పీరిలు రాష్ట స్తాయిలో ప్రత్యెక పేరు గాంచాయి.పూర్వకాలం నుంచి రుయ్యడి గ్రామం లో ఒకే ఒక ముస్లిం కుటుంబం నివాసముంటున్న గ్రామంలోని హిందువు కుటుంబాలంతా కలిసే పీరీల ఉత్సవాలను బారి ఎత్తున నిర్వహిస్తారు. తలమడుగులో సైతం అన్ని వర్గాల ప్రజలు అత్యంత బక్తి శ్రద్దలతో పండుగని జరుపుకొంటారు. దీనికోసం బక్తులు భారి సంక్యలో ఉత్సవాలకు వస్తుంటారు.పీరిలకోసం లక్షలాది రూపాలతో హుస్సేన్ హుస్సేన్ భవనం, బక్తుల కొరకు నూతనంగా విశ్రాంతి బాణం నిర్మించారు. ఉత్సవాలల్లో బాగంగా సవార్లు కట్టిన నాటినుంచి మూడు రోజులనుంచి ఇక్కడ మద్యం మాంసం చెప్పులు సైతం ఎవరు వేసుకోకుండా దూరంగా ఉంటారు.

Click hear for view more..

ADILABAD HILLS AND RIVERS

The Sahyadriparvat or Satnala range traverses the district from the north-west to the south-east for about 281.5 Kms. In this range the Mahbubghat is the hightest peak. In the eastern portion of the district some hills and hillocks are of minor importance.

GODAVARI RIVER

The Godavari River is a major waterway in central India, originating in the Western Ghats Trimbakeshwar, in the Nashik Subdivision or District Of Maharashtra and flowing eastwardly across the Deccan Plateau through the state of Maharashtra. It is known as dakshin ganga (Southern Ganga). It enters Andhra Pradesh at Kandhakurthi in Nizamabad district. While passing through telangana region of Andhra Pradesh it touches a small village called Dharmapuri which is a pilgrimage village with many ancient Hindu temples and river Godavari serving as spiritual place in true sense for bathing in Godavari river spread over rocks and sand. While crossing the Deccan Plateau and then turns to flow in a southeast direction until it empties into the Bay of Bengal through two mouths. Basara, on the banks of Godavari in Adilabad District, is home to a famous temple for Goddess Saraswati and is the second temple for the Goddess in India.

PRANAHITA RIVER

The Pranahita is an important tributary of the Godavari and is formed by the confluence of the Penganga, the Wardha and Waiganga. Rising in the Satpura hills, it enters Andhra Pradesh in Adilabad district and mingles into river Godavari at Chennur.

KADAM & PEDDAVAGU RIVERS

The Kaddam river takes its origin at Bothai village in east- while Sirpur and Chennur taluks respectively. The Kaddam river takes its origin at Bothai village in east - while Boath taluk and flowing across this taluk and enters Khanapur at Paspula and finally falls into Godawari. The Peddawagu flows across the east - while taluks of Asifabad and Sirpur. the Satnala, Swarnavagu and Suddha vagu rivers flow across the east while taluks of geology and mineral resources.

Copyright 2011. All Rights reserved www.adilabadyatra.com

Developed by Dinesh Reddy K.